ముంబయి వ్యాపారికి షాక్.. పావురాలకు మేత వేసినందుకు రూ. 5000 జరిమానా!

మూగజీవాలకు ఆహారం పెట్టడం పుణ్య కార్యమని నమ్మి ఆ పని చేశాడో వ్యాపారి. కానీ అదే ఆయనను కోర్టు బోనులో నిలబెట్టింది. ముంబయిలోని దాదర్‌కు చెందిన ఒక వ్యాపారి బహిరంగ ప్రదేశంలో పావురాలకు మేత వేసినందుకు బాంద్రా కోర్టు రూ. 5,000 భారీ జరిమానా విధించింది. బాంబే హైకోర్టు పావురాల ఫీడింగ్‌పై నిషేధం విధించిన తర్వాత ఈ నిబంధనల కింద శిక్ష పడటం దేశంలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ముంబయి వ్యాపారికి షాక్.. పావురాలకు మేత వేసినందుకు రూ. 5000 జరిమానా!
మూగజీవాలకు ఆహారం పెట్టడం పుణ్య కార్యమని నమ్మి ఆ పని చేశాడో వ్యాపారి. కానీ అదే ఆయనను కోర్టు బోనులో నిలబెట్టింది. ముంబయిలోని దాదర్‌కు చెందిన ఒక వ్యాపారి బహిరంగ ప్రదేశంలో పావురాలకు మేత వేసినందుకు బాంద్రా కోర్టు రూ. 5,000 భారీ జరిమానా విధించింది. బాంబే హైకోర్టు పావురాల ఫీడింగ్‌పై నిషేధం విధించిన తర్వాత ఈ నిబంధనల కింద శిక్ష పడటం దేశంలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.