'బంగ్లాలో మైనారిటీలను సజీవ దహనం చేస్తున్నారు': షేక్ హసీనా సంచలన కామెంట్లు

బంగ్లాదేశ్‌లో అధికారం మారినా అరాచకం మాత్రం ఆగడం లేదు సరికదా.. అది మరింత భయానక రూపం దాలుస్తోందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా బాంబు పేల్చారు. క్రిస్మస్ పండుగ వేళ ఆమె విడుదల చేసిన ఒక సందేశం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలను, ముఖ్యంగా హిందువులను రక్షించడంలో విఫలమవ్వడమే కాకుండా.. వారిని సజీవ దహనం చేసే అత్యంత క్రూరమైన సంప్రదాయాలకు తెరలేపిందని ఆమె తీవ్రంగా ఆరోపించారు.

'బంగ్లాలో మైనారిటీలను సజీవ దహనం చేస్తున్నారు': షేక్ హసీనా సంచలన కామెంట్లు
బంగ్లాదేశ్‌లో అధికారం మారినా అరాచకం మాత్రం ఆగడం లేదు సరికదా.. అది మరింత భయానక రూపం దాలుస్తోందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా బాంబు పేల్చారు. క్రిస్మస్ పండుగ వేళ ఆమె విడుదల చేసిన ఒక సందేశం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలను, ముఖ్యంగా హిందువులను రక్షించడంలో విఫలమవ్వడమే కాకుండా.. వారిని సజీవ దహనం చేసే అత్యంత క్రూరమైన సంప్రదాయాలకు తెరలేపిందని ఆమె తీవ్రంగా ఆరోపించారు.