‘టీడీపీ’ పార్లమెంట్‌ కమిటీలో 42 మంది

తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ కమిటీలను ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. ఒక్కొక్క పార్లమెంట్‌ స్థానానికి మొత్తం 42మంది కమిటీ సభ్యులు వాటిలో ఉన్నారు. అందులో భాగంగా ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి సంబంధించి కమిటీ సభ్యులను కూడా ప్రకటించారు.

‘టీడీపీ’ పార్లమెంట్‌ కమిటీలో  42 మంది
తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ కమిటీలను ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. ఒక్కొక్క పార్లమెంట్‌ స్థానానికి మొత్తం 42మంది కమిటీ సభ్యులు వాటిలో ఉన్నారు. అందులో భాగంగా ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి సంబంధించి కమిటీ సభ్యులను కూడా ప్రకటించారు.