ఇళ్ల పట్టాల కోసం పోస్టుకార్డు ఉద్యమం
నగరంలోని ధర్మపురి సర్వే నెంబరు 26లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, టీవోటీని అమలు చేయాలని కోరుతూ పట్టణ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి నారాయణరావు ఆధ్వర్యంలో శుక్రవారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు.