kumaram bheem asifabad- మోదీ పాలనలో దేశం అభివృద్ధి

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాఽధించిందని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ హాయంలోనే ఆవాస్‌ యోజన, కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ఉజ్వల యోజన, గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన వంటి పథకాలు అమలయ్యాయని చెప్పారు.

kumaram bheem asifabad- మోదీ పాలనలో దేశం అభివృద్ధి
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాఽధించిందని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ హాయంలోనే ఆవాస్‌ యోజన, కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ఉజ్వల యోజన, గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన వంటి పథకాలు అమలయ్యాయని చెప్పారు.