మండలంలోని మామిడిపెల్లి వంజారీగూడా గ్రామానికి చెందిన పోడు భూములు సాగు చేస్తున్న రైతులు శనివారం ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్నారు. శనివారం ఉదయం అటవీ శాఖ అధికారులు పోడు భూము లకు సర్వే చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులందరు పెద్ద ఎతున సంఘటన స్థలంలోకి చేరుకుని వారిని అడ్డుకున్నారు
మండలంలోని మామిడిపెల్లి వంజారీగూడా గ్రామానికి చెందిన పోడు భూములు సాగు చేస్తున్న రైతులు శనివారం ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్నారు. శనివారం ఉదయం అటవీ శాఖ అధికారులు పోడు భూము లకు సర్వే చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులందరు పెద్ద ఎతున సంఘటన స్థలంలోకి చేరుకుని వారిని అడ్డుకున్నారు