kumaram bheem asifabad- పంట మార్పిడి..మేలైన దిగుబడి..

వానాకాలం సాగు సీజన్‌ మొదలైంది. కొద్ది రోజుల్లో రుతుపవనా లు జిల్లాను తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వానాకాలంలో పంట మార్పిడి చేపట్టాలని రైతు సంక్షేమ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో పంట మార్పిడిపై జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకే రకమైన పంటను ఏళ్ల తరబడి సాగు చేయడం వల్ల దిగుబడి రాక అనేక సమస్యలు ఎదురవుతాయని, చీడపీడలు బెడద అధికం కావడంతో పాటు భూమి సారం కోల్పోతుందని, పంట మార్పిడితో ప్రయోజనం ఉం టుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు

kumaram bheem asifabad- పంట మార్పిడి..మేలైన దిగుబడి..
వానాకాలం సాగు సీజన్‌ మొదలైంది. కొద్ది రోజుల్లో రుతుపవనా లు జిల్లాను తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వానాకాలంలో పంట మార్పిడి చేపట్టాలని రైతు సంక్షేమ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో పంట మార్పిడిపై జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకే రకమైన పంటను ఏళ్ల తరబడి సాగు చేయడం వల్ల దిగుబడి రాక అనేక సమస్యలు ఎదురవుతాయని, చీడపీడలు బెడద అధికం కావడంతో పాటు భూమి సారం కోల్పోతుందని, పంట మార్పిడితో ప్రయోజనం ఉం టుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు