ఈ విజయం అమరావతి రైతులకు అంకితం

చట్టబద్ధతతో రాష్ట్ర రాజధానిగా అమరావతి హోదా ఇక సుస్థిరమని, దీనిపై ఇకపై ఎలాంటి అనుమానాలు, చర్చలకు తావు లేదని సీఎం చంద్రబాబు గురువారం ‘ఎక్స్‌’ పోస్టులో స్పష్టం చేశారు.

ఈ విజయం అమరావతి రైతులకు అంకితం
చట్టబద్ధతతో రాష్ట్ర రాజధానిగా అమరావతి హోదా ఇక సుస్థిరమని, దీనిపై ఇకపై ఎలాంటి అనుమానాలు, చర్చలకు తావు లేదని సీఎం చంద్రబాబు గురువారం ‘ఎక్స్‌’ పోస్టులో స్పష్టం చేశారు.