ఈ20 పెట్రోల్ మాకొద్దు.. ఢిల్లీలో వాహనదారుల నిరసన

ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలు పాడువుతున్నాయని, మైలేజ్ తగ్గిపోతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు.

ఈ20 పెట్రోల్ మాకొద్దు.. ఢిల్లీలో వాహనదారుల నిరసన
ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలు పాడువుతున్నాయని, మైలేజ్ తగ్గిపోతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు.