ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనాలో మరణశిక్ష

మయన్మార్‌ కేంద్రంగా పెద్దఎత్తున సైబర్‌ నేరాలు, బెట్టింగ్‌లు, హత్యలు, మోసాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనా మరణశిక్షను అమలుచేసింది.

ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనాలో మరణశిక్ష
మయన్మార్‌ కేంద్రంగా పెద్దఎత్తున సైబర్‌ నేరాలు, బెట్టింగ్‌లు, హత్యలు, మోసాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనా మరణశిక్షను అమలుచేసింది.