కాంగ్రెస్ హయాంలో స్కాములు.. మోదీ హయాంలో అభివృద్ధి: ప్రహ్లాద్ జోషి

దేశ క్షేమం కోసం ఆపరేషన్ సిందూర్ లాంటి కీలక నిర్ణయాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేశారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. నేటితో ప్రధానిగా మోదీ 4399 రోజులు పూర్తి చేసుకున్న రోజు అని ప్రస్తావించారు.

కాంగ్రెస్ హయాంలో స్కాములు.. మోదీ హయాంలో అభివృద్ధి: ప్రహ్లాద్ జోషి
దేశ క్షేమం కోసం ఆపరేషన్ సిందూర్ లాంటి కీలక నిర్ణయాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేశారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. నేటితో ప్రధానిగా మోదీ 4399 రోజులు పూర్తి చేసుకున్న రోజు అని ప్రస్తావించారు.