కల్తీ నెయ్యి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పూర్తిస్థాయి నివేదిక త్వరలో రానుందని, దీనిపై తప్పనిసరిగా విచారణ జరిపి, అక్రమార్కులందరినీ అరెస్ట్ చేస్తారని బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ చెప్పారు.
కల్తీ నెయ్యి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పూర్తిస్థాయి నివేదిక త్వరలో రానుందని, దీనిపై తప్పనిసరిగా విచారణ జరిపి, అక్రమార్కులందరినీ అరెస్ట్ చేస్తారని బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ చెప్పారు.