గుండెల్ని పిండేసే విషాదం.. నీటి సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
గుండెల్ని పిండేసే విషాదం.. నీటి సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
జనగామ జిల్లా కేంద్రంలో అత్యంత దారుణమైన, మనసును కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు మరణించడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మరణ వార్త విని, ఆ తట్టుకోలేని బాధతో నాయనమ్మ కూడా ప్రాణాలు విడవడం స్థానికులను తీవ్రంగా చలించిపోయేలా చేసింది.
జనగామ జిల్లా కేంద్రంలో అత్యంత దారుణమైన, మనసును కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు మరణించడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మరణ వార్త విని, ఆ తట్టుకోలేని బాధతో నాయనమ్మ కూడా ప్రాణాలు విడవడం స్థానికులను తీవ్రంగా చలించిపోయేలా చేసింది.