కంటైనర్‌ నుంచి రసాయన ద్రావణం లీక్‌

రసాయన కంపెనీలో ప్రమాదాలను మరిచిపోయేలోగా మరో ఘటన ప్రజలను కలవరానికి గురిచేసింది. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులో దిగుమతి కోసం తెస్తున్న రసాయన ద్రావణం కంటైనర్‌ నుంచి లీకై దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు ఆందోళన చెందారు.

కంటైనర్‌ నుంచి రసాయన ద్రావణం లీక్‌
రసాయన కంపెనీలో ప్రమాదాలను మరిచిపోయేలోగా మరో ఘటన ప్రజలను కలవరానికి గురిచేసింది. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులో దిగుమతి కోసం తెస్తున్న రసాయన ద్రావణం కంటైనర్‌ నుంచి లీకై దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు ఆందోళన చెందారు.