ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలి

తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో నిర్దేశిత సేకరణ లక్ష్యాలను సైతం పెంచాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విన్నవించారు.

ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలి
తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో నిర్దేశిత సేకరణ లక్ష్యాలను సైతం పెంచాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విన్నవించారు.