టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు, గోశాల ఆధునికీకరణ - తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం

Anant Ambani donation to TTD : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని అనంత్ అంబానీ దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు, చార్జింగ్ స్టేషన్లతో పాటు వంతారా తరహాలో గోశాల ఆధునికీకరణను ప్రకటిస్తూ భారీ విరాళం ఇచ్చారు.

టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు, గోశాల ఆధునికీకరణ - తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం
Anant Ambani donation to TTD : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని అనంత్ అంబానీ దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు, చార్జింగ్ స్టేషన్లతో పాటు వంతారా తరహాలో గోశాల ఆధునికీకరణను ప్రకటిస్తూ భారీ విరాళం ఇచ్చారు.