ఢిల్లీలో గుంతలో పడి యువకుడి మృతి

ఢిల్లీలో బైక్‌ నడుపుతూ కమల్‌ భయానీ(25) అనే యువకుడు రోడ్డు మధ్యలో తవ్విన 15 అడుగుల గొయ్యిలో పడి చనిపోయాడు.

ఢిల్లీలో గుంతలో పడి యువకుడి మృతి
ఢిల్లీలో బైక్‌ నడుపుతూ కమల్‌ భయానీ(25) అనే యువకుడు రోడ్డు మధ్యలో తవ్విన 15 అడుగుల గొయ్యిలో పడి చనిపోయాడు.