తమిళనాడులో విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. రూ.20వేల కోట్ల అదానీ స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్‌కు గుడ్ బై!

తమిళనాడులో హీరో విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు చెందిన రూ. 20,000 కోట్ల స్మార్ట్ మీటర్ ప్రాజెక్టును రద్దు చేసిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వైరల్ వార్త వెనుక ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు చూద్దామా.......

తమిళనాడులో విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. రూ.20వేల కోట్ల అదానీ స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్‌కు గుడ్ బై!
తమిళనాడులో హీరో విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు చెందిన రూ. 20,000 కోట్ల స్మార్ట్ మీటర్ ప్రాజెక్టును రద్దు చేసిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వైరల్ వార్త వెనుక ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు చూద్దామా.......