త్వరలోనే ఆ ప్రాజెక్టు ప్రారంభం.. హైదరాబాద్ రాజమండ్రి మధ్య తగ్గనున్న దూరం.. ఎంపీ ట్వీట్..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం - దేవరపల్లి మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతోందని.. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ రాజమండ్రి మధ్య దూరం తగ్గుతుందన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లేవారికి విజయవాడతో సంబంధం లేకుండా ప్రయాణించవచ్చని.. దీని వలన దూరం తగ్గి సమయం ఆదా అవుతుందన్నారు.

త్వరలోనే ఆ ప్రాజెక్టు ప్రారంభం.. హైదరాబాద్ రాజమండ్రి మధ్య తగ్గనున్న దూరం.. ఎంపీ ట్వీట్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం - దేవరపల్లి మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతోందని.. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ రాజమండ్రి మధ్య దూరం తగ్గుతుందన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లేవారికి విజయవాడతో సంబంధం లేకుండా ప్రయాణించవచ్చని.. దీని వలన దూరం తగ్గి సమయం ఆదా అవుతుందన్నారు.