తలుపులు విరిగిపోయి.. విద్యుత్ సామగ్రి చోరీకి గురై
పాతపట్నం ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో బాలికల వసతిగృహ ప్రారంభోత్సవానికి ఐదేళ్లుగా విద్యార్థినులు నిరీక్షిస్తు న్నారు. పనులు పూర్తయినా వినియోగంలోకి రాకపోవ డంతో తలుపులు విరిగిపోయాయి. విద్యుత్సామగ్రి చోరీకి గురయ్యింది.
మార్చి 1, 2026
0
పాతపట్నం ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో బాలికల వసతిగృహ ప్రారంభోత్సవానికి ఐదేళ్లుగా విద్యార్థినులు నిరీక్షిస్తు న్నారు. పనులు పూర్తయినా వినియోగంలోకి రాకపోవ డంతో తలుపులు విరిగిపోయాయి. విద్యుత్సామగ్రి చోరీకి గురయ్యింది.