దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ లీసా గిల్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ లీసా గిల్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.