నాడు గాంధీని గాడ్సే చంపితే...నేడు మోడీ గాంధీని మళ్లీ చంపాడు: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఇద్దరూ కలిసి సీమ ప్రజలను మోసం చేస్తున్నారు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరు సీమ ద్రోహులేనని మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు అని మండిపడ్డారు.‘రాయలసీమ ఎత్తిపోతల పథకం పై YCP ఆందోళనలు చేయడానికి సిగ్గుండాలి అని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.‘రాయలసీమ ఎత్తిపోతల పథకంపై YCP ఉద్యమాలు చేస్తాం అనడం హాస్యాస్పదం. జగన్ అధికారంలో ఉన్నాడు అని మరిచిపోయాడు. 5 ఏళ్ళు నిద్రపోయాడు అన్న సంగతి కూడా మరిచిపోయాడు. ఇప్పుడే నిద్ర లేచి రాయలసీమ ప్రయోజనం అని కొట్లాడుతాడట.వైసీపీ అధికారంలో ఉండగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదు?.‘ఎన్జీటీ దగ్గర అనుమతుల కోసం వాదనలు ఎందుకు వినిపించలేదు. అనుమతులు వచ్చేలా కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేదు’అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిలదీశారు., News News, Times Now Telugu

నాడు గాంధీని గాడ్సే చంపితే...నేడు మోడీ గాంధీని మళ్లీ చంపాడు: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఇద్దరూ కలిసి సీమ ప్రజలను మోసం చేస్తున్నారు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరు సీమ ద్రోహులేనని మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు అని మండిపడ్డారు.‘రాయలసీమ ఎత్తిపోతల పథకం పై YCP ఆందోళనలు చేయడానికి సిగ్గుండాలి అని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.‘రాయలసీమ ఎత్తిపోతల పథకంపై YCP ఉద్యమాలు చేస్తాం అనడం హాస్యాస్పదం. జగన్ అధికారంలో ఉన్నాడు అని మరిచిపోయాడు. 5 ఏళ్ళు నిద్రపోయాడు అన్న సంగతి కూడా మరిచిపోయాడు. ఇప్పుడే నిద్ర లేచి రాయలసీమ ప్రయోజనం అని కొట్లాడుతాడట.వైసీపీ అధికారంలో ఉండగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదు?.‘ఎన్జీటీ దగ్గర అనుమతుల కోసం వాదనలు ఎందుకు వినిపించలేదు. అనుమతులు వచ్చేలా కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేదు’అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిలదీశారు., News News, Times Now Telugu