న్యూజిలాండ్తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ ఏడాది చివరి నుంచి అమల్లోకి..
న్యూజిలాండ్తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ ఏడాది చివరి నుంచి అమల్లోకి..
భారత్, న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA)పై సోమవారం సంతకాలు కానున్నాయి. ఈ ఒప్పందాన్ని 'తరంలో ఒక్కసారి కుదిరే ఒప్పందం' అని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ అభివర్ణించారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA)పై సోమవారం సంతకాలు కానున్నాయి. ఈ ఒప్పందాన్ని 'తరంలో ఒక్కసారి కుదిరే ఒప్పందం' అని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ అభివర్ణించారు.