పీఓకేలో పాకిస్థాన్ సైన్యం ‘క్రూరత్వం’పై భారత్ తీవ్ర విమర్శలు

పీఓకేలో వచ్చే ఏడాది స్థానిక అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. అందులోని 45 సీట్లలో 12 స్థానాలను శరణార్థులకు రిజర్వ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి నిరసనగా సోమవారం నాడు బంద్‌కు పిలుపునిచ్చాయి. కానీ, ఆదివారం రాత్రి నుంచే హింస చెలరేగింది. అక్కడ ఆర్థిక, రాజకీయ సమస్యలపై తమ గళాన్ని విప్పే పౌర సమాజం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)ని అధికారులు నిషేధించారు. దీంతో ఆందోళనకారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని ఘర్షణకు కారణమైంది.

పీఓకేలో పాకిస్థాన్ సైన్యం ‘క్రూరత్వం’పై భారత్ తీవ్ర విమర్శలు
పీఓకేలో వచ్చే ఏడాది స్థానిక అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. అందులోని 45 సీట్లలో 12 స్థానాలను శరణార్థులకు రిజర్వ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి నిరసనగా సోమవారం నాడు బంద్‌కు పిలుపునిచ్చాయి. కానీ, ఆదివారం రాత్రి నుంచే హింస చెలరేగింది. అక్కడ ఆర్థిక, రాజకీయ సమస్యలపై తమ గళాన్ని విప్పే పౌర సమాజం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)ని అధికారులు నిషేధించారు. దీంతో ఆందోళనకారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని ఘర్షణకు కారణమైంది.