పంటల విలువ పెంపుతోనే వ్యవసాయానికి భవిష్యత్‌‌‌‌‌‌‌‌.. రైతుల ఆదాయం పెరగాలంటే ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌పై దృష్టి సారించాలి

హైదరాబాద్, వెలుగు : ‘పంటల విలువ పెంచడంతోనే వ్యవసాయానికి భవిష్యత్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది, రైతుల ఆదాయం పెరగాలంటే ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌పై దృష్టి సారించాలి’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

పంటల విలువ పెంపుతోనే వ్యవసాయానికి భవిష్యత్‌‌‌‌‌‌‌‌.. రైతుల ఆదాయం పెరగాలంటే ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌పై దృష్టి సారించాలి
హైదరాబాద్, వెలుగు : ‘పంటల విలువ పెంచడంతోనే వ్యవసాయానికి భవిష్యత్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది, రైతుల ఆదాయం పెరగాలంటే ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌పై దృష్టి సారించాలి’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.