ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపా ధ్యాయులున్నారని, నాణ్యమైన విద్య అంది స్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం తోలాపి జడ్పీ హైస్కూ ల్ హెచ్ఎం అల్లెన ఉమాదేవి ఆధ్వర్యంలో గ్రామంలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపా ధ్యాయులున్నారని, నాణ్యమైన విద్య అంది స్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం తోలాపి జడ్పీ హైస్కూ ల్ హెచ్ఎం అల్లెన ఉమాదేవి ఆధ్వర్యంలో గ్రామంలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు.