ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ఏ ఒక్క విద్యార్థి దంత సమస్యలతో బాధపడొద్దు : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ఏ ఒక్క విద్యార్థి దంత సమస్యలతో బాధపడకుండా చూడాలని వైద్యాధికారులను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.