ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చివరి విడత పోలింగ్ సజావుగా ముగిసింది

మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం బీర్కుర్​, నస్రుల్లాబాద్​, డొంగ్లి, పెద్దకొడప్​గల్​ మండలాల్లో పోలింగ్​ పక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లకు పోలింగ్​ కేంద్రాల్లో వసతులు కల్పించామన్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చివరి విడత పోలింగ్ సజావుగా ముగిసింది
మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం బీర్కుర్​, నస్రుల్లాబాద్​, డొంగ్లి, పెద్దకొడప్​గల్​ మండలాల్లో పోలింగ్​ పక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లకు పోలింగ్​ కేంద్రాల్లో వసతులు కల్పించామన్నారు.