పురి విప్పి నాట్యం చేసే నెమళ్లకు ఏమైంది.. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నిశ్శబ్దం.. అసలేం జరిగిందంటే..
పురి విప్పి నాట్యం చేసే నెమళ్లకు ఏమైంది.. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నిశ్శబ్దం.. అసలేం జరిగిందంటే..
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లి గ్రామ పరిధిలోని ఏనుగురాళ్ల సమీపంలో ఐదు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కళేబరాలను స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. విషపు గింజలు కారణమా? లేక ఏదైనా వ్యాధి ప్రభావమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లి గ్రామ పరిధిలోని ఏనుగురాళ్ల సమీపంలో ఐదు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కళేబరాలను స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. విషపు గింజలు కారణమా? లేక ఏదైనా వ్యాధి ప్రభావమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.