సింగరేణి బొగ్గు వెలికితీతలో యంత్రాల పనిగంటలను పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని డైరెక్టర్లు సూచించారు. మణుగూరు ఇల్లందు క్లబ్లో బుధవారం నిర్వహించిన 19వ ఏరియా లెవెల్ త్రైపాక్షిక రక్షణ సమావేశంలో డైరెక్టర్లు కొప్పుల వెంకటేశ్వర్లు, ఐ.సత్యనారాయణ, టి.హరిప్రసాద్, ఎస్.కె.నాగుల్ మీరా,
సింగరేణి బొగ్గు వెలికితీతలో యంత్రాల పనిగంటలను పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని డైరెక్టర్లు సూచించారు. మణుగూరు ఇల్లందు క్లబ్లో బుధవారం నిర్వహించిన 19వ ఏరియా లెవెల్ త్రైపాక్షిక రక్షణ సమావేశంలో డైరెక్టర్లు కొప్పుల వెంకటేశ్వర్లు, ఐ.సత్యనారాయణ, టి.హరిప్రసాద్, ఎస్.కె.నాగుల్ మీరా,