ముదురుతున్న యుద్ధం: రంగంలోకి ప్రధాని మోదీ.. నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడితో చర్చలు

ఇరాన్ ప్రతీకార దాడులు, ఇజ్రాయెల్ ఎదురు దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతుండగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. కేవలం ఒక పరిశీలకుడిలా కాకుండా యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న ప్రపంచ నేతగా మోదీ తన దౌత్య చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఆదివారం రాత్రి అత్యవసరంగా భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశాన్ని నిర్వహించిన ప్రధాని.. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతోనూ, ఇటు యూఏఈ అధ్యక్షుడితోనూ ఫోన్‌లో మాట్లాడి శాంతి మంత్రం పఠించారు.

ముదురుతున్న యుద్ధం: రంగంలోకి ప్రధాని మోదీ.. నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడితో చర్చలు
ఇరాన్ ప్రతీకార దాడులు, ఇజ్రాయెల్ ఎదురు దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతుండగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. కేవలం ఒక పరిశీలకుడిలా కాకుండా యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న ప్రపంచ నేతగా మోదీ తన దౌత్య చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఆదివారం రాత్రి అత్యవసరంగా భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశాన్ని నిర్వహించిన ప్రధాని.. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతోనూ, ఇటు యూఏఈ అధ్యక్షుడితోనూ ఫోన్‌లో మాట్లాడి శాంతి మంత్రం పఠించారు.