ముషీరాబాద్ ఐటీఐలో మే 11న అప్రెంటిస్ మేళా

ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళాను ఈ నెల 11న ముషీరాబాద్ ఐటీఐలో నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ బి. రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు అప్రెంటిస్​ల ఎంపిక చేపట్టనున్నాయి.

ముషీరాబాద్ ఐటీఐలో మే 11న అప్రెంటిస్ మేళా
ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళాను ఈ నెల 11న ముషీరాబాద్ ఐటీఐలో నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ బి. రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు అప్రెంటిస్​ల ఎంపిక చేపట్టనున్నాయి.