హోర్ముజ్లో కలకలం! నావలో మంటలు.. భారతీయుడి మృతి
హోర్ముజ్ జలసంధిలోని నావలో మంటలు చెలరేగడంతో ఒక భారతీయ నావికుడు కన్నుమూశారు. ఘటన సమయంలో నావలో మొత్తం 18 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి దుబాయ్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.