ఏసీబీ కేసులో మందస వీఆర్వోపై విచారణకు ఆదేశం

మందస మండలం దన్నువూరు క్లస్టర్‌ విలేజ్‌ రెవెన్యూ అధికారి కిల్లి ప్రసాద్‌పై నమోదైన ఏసీబీ కేసులో పూర్తిస్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ మృతి చెందిన అప్పటి మందస తహసీ ల్దార్‌ డి.కొండలరావు (రిటైర్డ్‌)పై క్రమశిక్షణా చర్యలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏసీబీ కేసులో మందస వీఆర్వోపై విచారణకు ఆదేశం
మందస మండలం దన్నువూరు క్లస్టర్‌ విలేజ్‌ రెవెన్యూ అధికారి కిల్లి ప్రసాద్‌పై నమోదైన ఏసీబీ కేసులో పూర్తిస్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ మృతి చెందిన అప్పటి మందస తహసీ ల్దార్‌ డి.కొండలరావు (రిటైర్డ్‌)పై క్రమశిక్షణా చర్యలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.