సంక్షోభ నివారణపై బోర్డు కసరత్తు

పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభ నివారణపై బోర్డు అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు. ధరలు సరిలేక రైతులు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) చేపట్టిన నిరసనలు, ట్రాక్టర్ల ర్యాలీ విజయవంతం కావడం, సీఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి సమీక్ష చేసి రైతుల తరఫున గట్టిగా మాట్లాడటంతో బోర్డు అధికారులు కదిలారు.

సంక్షోభ నివారణపై బోర్డు కసరత్తు
పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభ నివారణపై బోర్డు అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు. ధరలు సరిలేక రైతులు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) చేపట్టిన నిరసనలు, ట్రాక్టర్ల ర్యాలీ విజయవంతం కావడం, సీఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి సమీక్ష చేసి రైతుల తరఫున గట్టిగా మాట్లాడటంతో బోర్డు అధికారులు కదిలారు.