ఆంధ్రప్రదేశ్ నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలుకు కేంద్రం ఆమోదం : మంత్రి నాదెండ్ల
మెుదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు పంట అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చూసుకుంటోందన్నారు.