రైస్‌మిల్లుల్లో హమాలీల సంఖ్య పెంచాలి

సుల్తానాబాద్‌ ప్రాంతంలోని రైస్‌ మిల్లుల్లో శనివారం కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మిల్లర్లు ధాన్యం అన్‌లోడింగ్‌ను వేగవంతం చేసేలా వారితో కలెక్టర్‌ మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో అన్ని ముందస్తు ఏర్పా ట్లు చేసుకోవాలని హెచ్చరించారు.

రైస్‌మిల్లుల్లో హమాలీల సంఖ్య పెంచాలి
సుల్తానాబాద్‌ ప్రాంతంలోని రైస్‌ మిల్లుల్లో శనివారం కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మిల్లర్లు ధాన్యం అన్‌లోడింగ్‌ను వేగవంతం చేసేలా వారితో కలెక్టర్‌ మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో అన్ని ముందస్తు ఏర్పా ట్లు చేసుకోవాలని హెచ్చరించారు.