షాకింగ్.. మధ్యాహ్న భోజనంలో పాము.. ఆస్పత్రిలో చేరిన 100 మంది విద్యార్థులు

బీహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సహర్సా జిల్లాలోని మహిషి బ్లాక్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో చనిపోయిన పాము పిల్ల వచ్చింది.

షాకింగ్.. మధ్యాహ్న భోజనంలో పాము.. ఆస్పత్రిలో చేరిన 100 మంది విద్యార్థులు
బీహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సహర్సా జిల్లాలోని మహిషి బ్లాక్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో చనిపోయిన పాము పిల్ల వచ్చింది.