మహబూబాబాద్ లో అకాలవర్షం.. ఐకేపీ సెంటర్ లో పిడుగుపడి వ్యక్తి మృతి

మహబూబాబాద్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అకాలవర్షం కురిసింది. పిడుగు పడి ధాన్యం కొనుగోలు సెంటర్ లో పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు.

మహబూబాబాద్ లో అకాలవర్షం.. ఐకేపీ సెంటర్ లో పిడుగుపడి వ్యక్తి మృతి
మహబూబాబాద్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అకాలవర్షం కురిసింది. పిడుగు పడి ధాన్యం కొనుగోలు సెంటర్ లో పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు.