యాదగిరీశుడి సన్నిధికి పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి, వారాంతపు సెలవుల కారణంగా 70 వేలమందికిపైగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు.

యాదగిరీశుడి సన్నిధికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి, వారాంతపు సెలవుల కారణంగా 70 వేలమందికిపైగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు.