రిజిస్ట్రేషన్ల రద్దీ తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు..
రిజిస్ట్రేషన్ల రద్దీ తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు..
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మే 29 నుంచి జూన్ 3 వరకు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు సేవలు అందించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మే 29 నుంచి జూన్ 3 వరకు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు సేవలు అందించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.