మల్కాజిగిరి సర్కిల్, మిర్జాలగూడ వార్డులోని దయానంద్ నగర్ రైల్వే ట్రాక్ కింద భారీ వాటర్పైపులైన్లీకయ్యింది. దయానంద్ నగర్ రైల్వే ట్రాక్ మధ్యలో నీరు ఉబికి పైకి రావడం గమనించిన రైల్వే అధికారులు.. వాటర్బోర్డు దృష్టికి తీసుకెళ్లారు.
మల్కాజిగిరి సర్కిల్, మిర్జాలగూడ వార్డులోని దయానంద్ నగర్ రైల్వే ట్రాక్ కింద భారీ వాటర్పైపులైన్లీకయ్యింది. దయానంద్ నగర్ రైల్వే ట్రాక్ మధ్యలో నీరు ఉబికి పైకి రావడం గమనించిన రైల్వే అధికారులు.. వాటర్బోర్డు దృష్టికి తీసుకెళ్లారు.