లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన 824కు పెరగనున్న సీట్లు.. తెలంగాణలో 26, ఏపీలో 38 కి చేరనున్న స్థానాలు
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన 824కు పెరగనున్న సీట్లు.. తెలంగాణలో 26, ఏపీలో 38 కి చేరనున్న స్థానాలు
దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) కీలక ప్రతిపాదనలు చేసింది. జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా పట్టణీకరణ, ఎస్సీ, ఎస్టీ జనాభా, భాషాపరమైన వైవిధ్యం వంటి బహుళ అంశాలను పరిగణనలోకి తీసుకుని 'లక్షిత విభజన' పద్ధతిలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు చేపట్టాలని సూచించింది.
దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) కీలక ప్రతిపాదనలు చేసింది. జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా పట్టణీకరణ, ఎస్సీ, ఎస్టీ జనాభా, భాషాపరమైన వైవిధ్యం వంటి బహుళ అంశాలను పరిగణనలోకి తీసుకుని 'లక్షిత విభజన' పద్ధతిలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు చేపట్టాలని సూచించింది.