వెంకయ్య నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే: మంత్రి నారాయణ
నెల్లూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవన ప్రస్థానంపై రచించిన వెంకయ్య 'నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.