వియత్నంలో పడవ బోల్తా.. మృతులకు ప్రధాని మోడీ సంతాపం

వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర పడవ ప్రమాదంలో పలువురు భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

వియత్నంలో పడవ బోల్తా.. మృతులకు ప్రధాని మోడీ సంతాపం
వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర పడవ ప్రమాదంలో పలువురు భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.