విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం.. కూటమి విజయోత్సవ సభ వాయిదా..
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం.. కూటమి విజయోత్సవ సభ వాయిదా..
విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదంతో తిరుపతిలో మంగళవారం నాడు నిర్వహించాల్సిన కూటమి సభను వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదంతో తిరుపతిలో మంగళవారం నాడు నిర్వహించాల్సిన కూటమి సభను వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు.