స్టీల్‌ ప్లాంట్‌కు జగన్‌ చేసింది శూన్యం

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ చేసింది శూన్యమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు.

స్టీల్‌ ప్లాంట్‌కు జగన్‌ చేసింది శూన్యం
విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ చేసింది శూన్యమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు.