సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. వర్చువల్గా కోర్టుకు అల్లు అర్జున్ హాజరు
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. వర్చువల్గా కోర్టుకు అల్లు అర్జున్ హాజరు
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు విచారణకు హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతివ్వడంతో ముంబై నుంచి వర్చువల్గా అల్లు అర్జున్ అటెండ్ అయ్యారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు విచారణకు హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతివ్వడంతో ముంబై నుంచి వర్చువల్గా అల్లు అర్జున్ అటెండ్ అయ్యారు.