హిల్ రీడ్జ్ విల్లా దోపిడి కేసు 24 గంటల్లో ఛేదించాం: డీసీపీ
గచ్చిబౌలిలోని హిల్ రీడ్జ్ విల్లాలో దోపిడి కేసును 24 గంటల్లో ఛేదించామని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ దోపిడికి పాల్పడిన ఇద్దరు నేపాలీ దొంగలను ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశామన్నారు.