20న పూరిజగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవం

నారాయ ణపే టలో ఈ నెల 20న పూరి జగ న్నాథస్వామి రథయాత్ర మ హోత్సవ ఊరేగింపునకు హా జరు కావాల్సిందిగా రాష్ట్ర మం త్రి వాకిటి శ్రీహరికి ఆహ్వాన పత్రికను ఆదివారం నారాయణ పేటకు చెందిన నరసింహదా సు, గడ్డం తిప్ప న్నలు హైదరాబాద్‌ క్వాటర్స్‌లో అందజేసి కోరా రు.

20న పూరిజగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవం
నారాయ ణపే టలో ఈ నెల 20న పూరి జగ న్నాథస్వామి రథయాత్ర మ హోత్సవ ఊరేగింపునకు హా జరు కావాల్సిందిగా రాష్ట్ర మం త్రి వాకిటి శ్రీహరికి ఆహ్వాన పత్రికను ఆదివారం నారాయణ పేటకు చెందిన నరసింహదా సు, గడ్డం తిప్ప న్నలు హైదరాబాద్‌ క్వాటర్స్‌లో అందజేసి కోరా రు.